AP Crime news: ఏపీలో విషాదం.. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీపోయి ఇద్దరు కూలీలు మృతి చెందారు.

New Update
laborers

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి అనే వ్యక్తి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీ పోయింది.

గోడ కూలీలపై పడి ఇద్దరు మృతి చెందారు. మట్టి తవ్వుతున్న ఇద్దరు కొలుసు పైడితల్లి (45) , ఎర్ర చిన్నయ్య పైడితల్లి (61) లపై పక్కింటి గోడ కూలీ పడిపోయింది. వారు అక్కడికక్కడ మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు