Ramakrishna: నిరాహార దీక్ష చేస్తా : మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ
రైతుల సాగునీరు కోసం నిరాహార దీక్ష చేపడతానన్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వెంకటగిరి మెట్ట ప్రాంతం రైతు సోదరులకు కండలేరు డ్యామ్ నుండి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల సాగునీరు కోసం నిరాహార దీక్ష చేపడతానన్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వెంకటగిరి మెట్ట ప్రాంతం రైతు సోదరులకు కండలేరు డ్యామ్ నుండి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇవాళ ఏపీ స్పీకర్ ముందు హాజరుకానున్నారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై అనర్హత వేటు వేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
నెల్లూరు జిల్లా గోపన్నపాలెం గ్రామంలో వైసీపీ సమన్వకయకర్త మేకపాటికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను వైసీపీ శ్రేణులే అడ్డుకున్నారు. గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు మొరపెట్టుకున్న స్పందించలేదని, అయితే ఇప్పుడెందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడైనా కోరుకునేది డెవలప్మెంటేనన్నారు. అయితే, గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు.
ఏపీలో అభ్యర్థుల టికెట్లు ఖరారు చేసేందుకు టీడీపీ, జనసేన కసరత్తులు చేస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, అభ్యర్థులెవరు అనేదానిపై చర్చించిన చంద్రబాబు, పవన్లు ఈ నెల 8న మరోసారి భేటీ కానున్నారు. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.
రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని అన్నారు సీఎం జగన్. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. గూడూరు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల 12 లక్షల 91 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది ఏపీ సర్కార్. 6,100టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో ఉన్న 689పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లతోపాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.