Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ను చదవండి.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ను చదవండి.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ.. స్కూల్ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీపై నుంచి దూకి జ్యోతి అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె చిత్తలూరు పిహెచ్ సిలో మెడికల్ ఆఫీసర్ గా ఆమె పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఆమె మరణానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ పై గుప్త నిధులు తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట దుర్గం కొండ పై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా , బీజేపీ జాతీయాధ్యక్షుడిగా తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన గొప్పనేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ!
రాష్ట్రమంతటా రేపు ఉదయం పండగ వాతావరణంలో పెన్షన్ ల పంపిణి కార్యక్రమం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సందర్భంగా చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేశారు. జగన్ రాష్ట్రాన్ని దివాళాతీయిస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారన్నారు.
AP: వైసీపీ కీలక నేతకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల నిలివేసింది. రూ.67 కోట్ల బిల్లులను నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు సబ్జైలుకు తరలించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలకొండ సత్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామంలో ఉన్న కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.