Madhusudhan Rao : AK 47గన్ తో కాల్చారు..  మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం.

New Update

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు(nellore) జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం. బెంగుళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మధుసూదన్ రావు హాలీడే ట్రిప్ కోసమని కుటుంబంతో కలిసి కశ్మీర్ వెళ్లి అక్కడ ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. మధుసూదన్ రావు తల్లిదండ్రులు ఇద్దరూ హార్ట్ పేషేంట్స్ కావడంతో ఇంకా అతను చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పలేదు.  

Also Read :  Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు