Madhusudhan Rao : AK 47గన్ తో కాల్చారు.. మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం.
/rtv/media/media_files/2025/04/24/cPIfgNqhp9fijFrQOOM2.jpg)
/rtv/media/media_files/2025/04/23/7kuNpiDO0GHxcYDsei2s.jpg)