మైదుకూరులో జగన్ ప్రచారం-LIVE
కడప జిల్లా మైదుకూరులో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి గెలిపించాలంటే మరోసారి వైసీపీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కడప జిల్లా మైదుకూరులో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి గెలిపించాలంటే మరోసారి వైసీపీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కడప జిల్లా పులివెందులలోని కదిరి రింగ్ రోడ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నెలకొరిగింది. దీంతో, అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయం తెలియాల్సి ఉంది.
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెన్నూరుకు చెందిన ఉమామహేశ్వరీ, కొడుకు ఫణి కుమార్(18), కూతురు ధనలక్ష్మి(17) ఆత్మహత్య చేసుకున్నారు. గంగయపల్లి బారెడ్డి పల్లె మధ్యలో వేప చెట్టుకు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
AP: పులివెందుల మండలం రంగాపురంలో పర్యటించిన సునీతకు షాక్ తగిలింది. ఆమె వివేకా హత్య గురించి మాట్లాడుతుండగా.. అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు.. ఆ విషయాన్ని మాట్లాడొద్దని హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగిందని.. తప్పకుండా మాట్లాడుతానని గ్రామస్తులతో ఆమె వాగ్వాదానికి దిగారు.
AP: జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు షర్మిల. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఫైర్ అయ్యారు.
గత మేనిఫెస్టోను అమలు చేయకుండా వైసీపీ నేడు విడుదల చేసిన కొత్త మేనిఫెస్టోకు విలువ ఎక్కడ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందన్నారు. షర్మిల ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
పులివెందుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిన్న జగన్ను విమర్శిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా, సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ రాశారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండి అంటూ పేర్కొన్నారు.
YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది కాంగ్రెస్ కాదు.. ఇదే జగన్ మోహన్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. కావాలని కేసుల నుంచి బయట పడేందుకు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ తో పిటీషన్ పెట్టించాడని ఆరోపించారు. ప్రస్తుతం షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపాయి.
ఏపీ రాజకీయాల్లో జగన్ను తిట్టే వాళ్లు ఉంటారు.. మెచ్చుకునే వాళ్లూ ఉంటారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కొడుకుగానే రాజకీయాల్లోకి దూసుకొచ్చినా తనకంటూ సపరేటు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు జగన్. ఆయన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి..