Kadapa: ఆస్తి కోసం అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. మన్నూరులో తన బంధువులచే అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. అంతేకాకుండా, కువైట్లో ఉన్న కొడుకుకు సీఐడీ పోలీసుల పేరిట ఫోన్ చేసి బెదిరింపులు కూడా చేయించింది. వారం రోజుల క్రితం అత్త లక్ష్మి నరసమ్మను కిడ్నాప్ చేసి రాయచోటికి తరలించి తీవ్ర చిత్రహింసలు పెట్టింది.
పూర్తిగా చదవండి..AP: ఏపీలో కిలాడి కోడలు.. ఏకంగా అత్తను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?
అన్నమయ్య జిల్లా మన్నూరులో ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. తన బంధువులచే అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. ఈ క్రమంలో కోడలి నుంచి తనని రక్షించాలని అత్త పోలీసులను ఆశ్రయించింది.
Translate this News: