Andhra Pradesh: ఆ మంత్రే మాపై రాళ్ల దాడి చేయించాడు: కన్నా లక్ష్మీనారాయణ
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో టీపీడీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు పార్టీ కార్యకర్తలపై ఆదివారం రాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వైసీపీ కార్యకర్తలే చేశారని.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని కన్నా ఆరోపించారు.