AP: 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశాం.. 'వాలంటీర్లకు వందనం' సభలో సీఎం జగన్
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశామని చెప్పారు. వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని, లంచంలేని, వివక్షలేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వారి లక్ష్యం అని తెలిపారు.