రూ.100తో రూ.5 లక్షలు.. మంత్రి లోకేష్ పోస్ట్!
AP: ప్రతి ఒక్కరూ రూ.100తో టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని అన్నారు లోకేష్. సభ్యత్వం తీసుకోవడం వల్ల రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుందని అన్నారు.
AP: ప్రతి ఒక్కరూ రూ.100తో టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని అన్నారు లోకేష్. సభ్యత్వం తీసుకోవడం వల్ల రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుందని అన్నారు.
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ముందస్తు బెయిలు కోసం సజ్జల దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో నాలుగు వారాలు పొడిగించింది. ఆయనపై కఠిన చర్యలు వద్దంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
AP: ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని అన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయన్నారు. ఈ పథకానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు అని పేర్కొన్నారు.
AP: జగన్ను విమర్శిస్తూ ఎక్స్లో టీడీపీ మరో పోస్ట్ చేసింది. హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ ట్వీట్ చేసింది. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్ అని సెటైర్లు వేసింది.
సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించి వైసీపీ. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి, అందులో రాజకీయంగా బావమరిది హరికృష్ణ సహా బంధువులను వాడుకున్న మాట నిజం కాదా? అని నిలదీసింది. హరికృష్ణకి మంత్రిపదవి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నది నిజం కదా? అని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అనురాధ గతంలో వివిధ జిల్లాలకు ఎస్పీగా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా, హోంశాఖ కార్యదర్శిగా పని చేశారు.
కూటమి సర్కార్ కేబినెట్ ముగిసింది. దీపావళి నుంచి మహిళలకు ఇవ్వబోతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే చెత్త పన్ను రద్దు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
AP: రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని అన్నారు జగన్. మహిళల భద్రత కోసం తెచ్చిన దిశా వ్యవస్థను రద్దు చేశారని.. ఆ యాప్ను లోకేష్ కాల్చివేశారని మండిపడ్డారు. అందుకే లోకేష్ ను అందరు పప్పు అని అంటారని సెటైర్లు వేశారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అని అన్నారు.