New Update
/rtv/media/media_files/2024/12/10/dpApuSMa6FjFDMLFWScG.jpg)
Current shock guntur
AP Crime: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: శనగపిండినితో మధుమేహాన్ని నియంత్రించవచ్చా?
తాజా కథనాలు