Covid 19 Latest Update: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. గుంటూరులో ముగ్గురికి కరోనా సోకగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన కరోనా మళ్లీ ప్రజలను వణికిస్తోంది.

New Update
carona

Covid 19 Latest Update

Covid 19 Latest Update: ఏపీలో కరోనా కేసులు(AP Carona Cases) కలకలం పెడుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. విదేశాలతో పాటు దేశంలో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగా దాటింది. ఏపీలోనూ కోవిడ్ 19 కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. గుంటూరులో ముగ్గురికి కరోనా సోకగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇది కూడా చూడండి: Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

ఇది కూడా చూడండి: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

ఈ రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువ..

కోవిడ్ కేసులు ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కర్ణాటకలో ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. అలాగే థానేలో ఓ 21 ఏళ్ల కుర్రాడు కూడా కరోనాతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!

ఇది కూడా చూడండి: Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు