AP: రాష్ట్ర నీటి హక్కులను కాపాడండి.. కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన.!
మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి.. కృష్ణా జలాలు పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.