Andhra Pradesh: ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు ఇలా.. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇంటర్వ్యూ

ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా RTVతో చెప్పారు. 'గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మీనా పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Andhra Pradesh: ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు ఇలా.. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇంటర్వ్యూ
New Update

ఏపీలో రేపు లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా RTVతో చెప్పారు. 'గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. దాడులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశాం. కమాండ్ కంట్రోల్ రూం నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్‌ని పర్యవేక్షిస్తున్నాం. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయండని' తెలిపారు. ముఖేష్ కుమార్ మీనా పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Also Read: మాకు మాత్రమే డబ్బులు రాలేదు.. మైలవరంలో ఓటర్ల ఆందోళన (VIDEO)

#telugu-news #ap-assembly-elections #2024-lok-sabha-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe