Lok Sabha : బాలీవుడ్(Bollywood) హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకోగా.. బీజేపీ సైతం ఢిల్లీని క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఓ లోక్సభ స్థానం నుంచి అక్షయ్ కుమార్ ను బరిలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Akshay Kumar : లోక్ సభ బరిలోకి బాలీవుడ్ హీరో.. అక్కడినుంచే పోటీ!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీని క్లీన్స్వీప్ చేయాలనే ప్లాన్ లో భాగంగా చాందినీ చౌక్ నుంచి అక్షయ్ ని బీజేపీ బరిలోకి దింపబోతున్నట్లు సమాచారం. అక్షయ్ పాజిటివ్ గా స్పందించినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
Translate this News: