Madigadda: మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కావాలనే బురద జల్లుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో నిజమెంతో, అబద్ధాలేంటో ప్రజలకు తెలియాలని చెప్పారు. ఇందులో భాగంగానే మార్చి 1నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మొత్తం 150-200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..KTR:’చలో మేడిగడ్డ’.. కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేటీఆర్!
మేడిగడ్డ డ్యామేజ్ ఇష్యూలో నిజాలేంటో ప్రజలకు తెలియాలన్నారు కేటీఆర్. ఇందుకోసం మార్చి 1నుంచి 'చలో మేడిగడ్డ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు విడతల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Translate this News: