Mallikarjun Kharge About Electoral Bonds: రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మోదీ సర్కార్ కాంగ్రెస్ జాతీయ అధ్యకక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond) ద్వారా పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చేస్తున్న ఆలస్యానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని.. అన్నారు. నేషనల్ బ్యాంకును కేంద్రం రక్షణ కవచంలా వినియోగించుకుంటోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కేంద్ర నిర్ణిత కాలం జూన్ 16 తో ముగుస్తుండగా.. ఎస్బీఐ జూన్ 20 దాకా గడువు కోరడం ఏంటని ప్రశ్నలు సంధించారు.
పూర్తిగా చదవండి..Mallikarjun Kharge: ఎలక్టోరల్ బాండ్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించడంలో SBI చేస్తున్న ఆలస్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్రం గడువు జూన్ 16తో ముగుస్తుండగా.. ఎస్బీఐ జూన్ 30 దాకా గడువు కోరడం ఏంటన్నారు.
Translate this News: