Basara : ఇటీవల బాసర ఆర్జేయూకేటీ(RJUKT) లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు(Suicide) ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం(PUC 2nd Year) చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గది(Hostel Room) లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన విద్యార్థి.. పరీక్షల కోసం ఏప్రిల్ 12న యూనివర్సిటీకి వచ్చాడు.
పూర్తిగా చదవండి..Telangana : బాసర ట్రిపుల్ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Translate this News: