ఒకేచోట చదువుకున్నారు..చూపులు కలిశాయి..మనసులు ఒక్కటయ్యాయి. ఇంకేముంది ప్రేమకు శుభం కార్డు వేశారు పెద్దలు. ఆంధ్ర అబ్బాయి.అగర్తల అమ్మాయి ఒక్కటయ్యారు.పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్ధంగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ కు నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు అదే సమయంలో తన సహచర విద్యార్థిని , అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన పై చదువుల కోసం ఇద్దరూ కలిసి అమెరికాకు వెళ్లారు.
పూర్తిగా చదవండి..ఆంధ్ర అబ్బాయి..అగర్తల అమ్మాయి..ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్.!
గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన సహచర విద్యార్థిని,అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
Translate this News: