AP : ఏపీలోని పల్నాడు(Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) మంగళవారం రాత్రి హైదరాబాద్(Hyderabad) కు బయల్దేరింది. అరవింద ట్రావెల్స్ కు చెందిన బస్సు పర్చూరు, చిలకలూరి పేట మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంది. బస్సు బయల్దేరిన సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
Translate this News: