Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, గృహనిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌ రాజ్‌, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా బెనహర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా లను నియమించారు.

New Update
Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ

IAS Transferred: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. వికాస్ రాజ్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్‌రాజ్‌ను నియమించారు. జీఏడీ పర్శనల్ పెక్రటరీగా మహేష్‌దత్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీష్‌ ను నియమించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్‌ రాధిక గుప్తా మేడ్చల్‌ కు బదిలీ అయ్యారు.

Also Read:NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు

Advertisment
తాజా కథనాలు