ఉత్తర సిక్కిం లోనాక్ సరస్సు ప్రాంతంలో నిన్న రాత్రి విపరీతమైన వర్షం కురిసింది. దీనివలన తీస్తానది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే సమయంలో చుంగ్ థామ్ డ్యామ్ నుంచి కూడా నీటిని వదిలారు. దీంతో అక్కడి పరిస్థితి మరింత దిగజారింది. రెండు నీటి ప్రవాహాలు కలిసి వరదల రూపంగా మారాయి. దీంతో ఉత్తర సిక్కిం అంతా నీట మునిగిపోయింది. అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ మెరుపు వరదలు సంభవించాయి.
పూర్తిగా చదవండి..Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు…23 మంది ఆర్మీ గల్లంతు
సిక్కిం రాష్ట్రాన్ని మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న రాత్రి కురిసిన ఎగతెగని వర్షానికి అక్కడి తీస్తా నది ఉప్పొంగి లాచెన్ లోయ మొత్తం మునిగిపోయింది. అదే లోయలో ఉన్న ఆర్మీ పోస్టులు నీట మునిగిపోవడంతో అందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.
Translate this News: