Sikkim Flash Floods : సిక్కింలో కుంభవృష్టి..14 మంది దుర్మరణం.. ఎంతమంది మిస్ అయ్యారంటే
భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం భయభ్రాంతులకు గురి అవుతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిపస్తోంది. దీంతో తీర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది యువత మరణించారు.