Road Accident : సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగి ఉన్న ఓ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు, లారీ దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగిఉన్న ఓ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు, లారీ దగ్ధం కావడంతో ఒకరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.
Translate this News: