సీఎం కేసీఆర్(KCR)పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila). కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం గురించి ఆమె ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడిందని.. తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అంటూ ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్.. మీ అవినీతికి కాలం చెల్లింది.. షర్మిల ఫైర్!
సీఎం కేసీఆర్పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం గురించి ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడిందని.. తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అంటూ ఫైర్ అయ్యారు.
Translate this News: