Rythu Bharosa New Rules | రైతు భరోసాకు ఆల్ క్లియర్ | CM Revanth Reddy | RTV
రైతులకు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ మూడో విడత రాయితీ సొమ్మును ఈ నెల 28న జమ చేయనున్నట్లు తెలిపింది. అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు.
గత వారం జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ఏపీ వైసీపీ ప్రభుత్వం.. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా(YSR Rythu Bharosa) నిధులను విడుదల చేస్తోంది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఖాతా బదిలీ ద్వారా సాయం అందుతుంది. మొదటి విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు అందిస్తోంది ప్రభుత్వం.