New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sharmila-1-1.jpg)
YS Sharmila : పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లో ఏపీసీసీ (AICC) చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) వినూత్నంగా నిరసన చేశారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు (Farmers) పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు. పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తూ నిరసన తెలిపారు.
Also Read : ఎంత మంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇస్తాం : మంత్రి లోకేశ్!
తాజా కథనాలు