BREAKING: జగన్ తో ముగిసిన షర్మిల భేటీ..!

సీఎం జగన్ తో షర్మిల భేటీ ముగిసింది. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందించింది వైయస్ షర్మిల. రాత్రి 8 గంటల ఫ్లైట్ కు షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.

BREAKING: జగన్ తో ముగిసిన షర్మిల భేటీ..!
New Update

YS SHARMILA MEETS JAGAN: సీఎం జగన్ తో షర్మిల భేటీ ముగిసింది. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందించింది వైయస్ షర్మిల. మొత్తం 25 నిమిషాల పాటు తాడేపల్లి నివాసంలో ఉన్న షర్మిల.. తాడేపల్లి నుండి విజవాడ నోవోటల్ హోటల్ చేరుకుంది. రాత్రి 8 గంటల ఫ్లైట్ కు షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.

ALSO READ: టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య

షర్మిలతో పాటు జగన్ నివాసానికి వెళ్లిన ఆర్కే

షర్మిలతో పాటు తాడేపల్లిలోని సీఎం నివాసానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్లారు. షర్మిల కాన్వాయ్ వెళ్లాక కాసేపటికి క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే.. సమాచారం లేకపోవడంతో సీఎం ఇంటి వైపు ఆర్కే వాహనం వెళ్లకుండా పోలీసులు గేటు వేశారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి ఆర్కేను పోలీసులు పంపించారు. గన్నవరం నుంచి వస్తుండగా తన వాహనం ట్రాపిక్‌లో చిక్కుకోవడంతో షర్మిల వెంట రాలేకపోయాని అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

ALSO READ: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్?

#cm-jagan #sharmila-meets-jagan #sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe