రాహుల్ గాంధీ కష్టం వల్లే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. రాబోయే రోజుల్లో ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. ప్రజా సమస్యల పట్ల రాహుల్ గాంధీ స్పందన బాగుండటం వల్లే దేశంలో జరిగిన ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఇచ్చారని అన్నారు.' రాహుల్ గాంధీ ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పార్టీ కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ మతం పేరుతొ చిచ్చు పెడుతుంది. ఈ పార్టీ అరాచకాలు ఎక్కువయ్యాయి కాబట్టే మెజారిటీ తగ్గింది. కేంద్రంలో బీజేపీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో తెలియదు.
Also Read: ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు?
ఏపీలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ఊపిరి. మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసారు. ఆయన 10 ఏళ్ళు హోదా ఇస్తా అంటే చంద్రబాబు 15ఏళ్ళు కావాలి అన్నారు.ఇప్పుడు చంద్రబాబు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మోదీ మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు హోదా తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్టు అనేది వైస్సార్ ఆలోచన. కుడి, ఎడమ కాలువ పనులు రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. దాన్ని పూర్తి చేయలేక పోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ కాలయాపన చేశారు. పోలవరం మీద చంద్రబాబు శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. 80శాతం పనులు పూర్తి అయితే ఇంకా నాలుగు ఏళ్ళ ఎందుకు పడుతుంది.
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. వైసీపీ నేతలు విపరీతంగా డబ్బులు పంచారు. అందుకే నేను కడపలో గెలవలేదు. 14 రోజులు మాత్రమే నేను కడపలో తిరిగాను. చాలా మందికి నేను పోటీ చేసిన సంగతి కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల టికెట్ పారదర్శకంగా జరిగింది. కొందరి చిల్లర మాటలకు నేను పట్టించుకొను. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వివేకా కేసులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. బ్యాలెట్ ఓటింగ్పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి అవసరం ఉందని ' షర్మిల అన్నారు.
Also Read: జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?
YS Sharmila: కడపలో అందుకే ఓడిపోయాను: షర్మిల
రాహుల్ గాంధీ కష్టం వల్ల కాంగ్రెస్ పుంజుకుందని.. రాబోయే రోజుల్లో ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ విపరీతంగా డబ్బులు పంచడం వల్లే తాను కడపలో గెలవలేదని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ కష్టం వల్లే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. రాబోయే రోజుల్లో ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. ప్రజా సమస్యల పట్ల రాహుల్ గాంధీ స్పందన బాగుండటం వల్లే దేశంలో జరిగిన ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఇచ్చారని అన్నారు.' రాహుల్ గాంధీ ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పార్టీ కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ మతం పేరుతొ చిచ్చు పెడుతుంది. ఈ పార్టీ అరాచకాలు ఎక్కువయ్యాయి కాబట్టే మెజారిటీ తగ్గింది. కేంద్రంలో బీజేపీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో తెలియదు.
Also Read: ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు?
ఏపీలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ఊపిరి. మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసారు. ఆయన 10 ఏళ్ళు హోదా ఇస్తా అంటే చంద్రబాబు 15ఏళ్ళు కావాలి అన్నారు.ఇప్పుడు చంద్రబాబు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మోదీ మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు హోదా తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్టు అనేది వైస్సార్ ఆలోచన. కుడి, ఎడమ కాలువ పనులు రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. దాన్ని పూర్తి చేయలేక పోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ కాలయాపన చేశారు. పోలవరం మీద చంద్రబాబు శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. 80శాతం పనులు పూర్తి అయితే ఇంకా నాలుగు ఏళ్ళ ఎందుకు పడుతుంది.
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. వైసీపీ నేతలు విపరీతంగా డబ్బులు పంచారు. అందుకే నేను కడపలో గెలవలేదు. 14 రోజులు మాత్రమే నేను కడపలో తిరిగాను. చాలా మందికి నేను పోటీ చేసిన సంగతి కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల టికెట్ పారదర్శకంగా జరిగింది. కొందరి చిల్లర మాటలకు నేను పట్టించుకొను. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వివేకా కేసులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. బ్యాలెట్ ఓటింగ్పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి అవసరం ఉందని ' షర్మిల అన్నారు.
Also Read: జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?
AP CRIME : భర్తతో రాసలీలలు.. మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన భార్య!
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో మరో వివాహేతర సంబంధం బయటపడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Road Accident: ఏపీలో ఘోరం.. రోడ్డు దాటుతుండగా మహిళా టీచర్ను ఢీకొట్టిన కారు - స్పాట్ డెడ్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
AP And Telangana: హైదరాబాద్లో జీఆర్ఎంబీ, అమరావతిలో కేఆర్ఎంబీ జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల..... Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
CM Revanth Reddy : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ.. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో షాకింగ్ సీన్..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు
శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు.పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ-PHOTOS
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్