Rashtrapati Bhavan : ఢిల్లీ (Delhi) లోని రాష్ట్రపతిభవన్లో ఆదివారం ప్రధాని మోదీ (PM Modi) తో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీల వివరాలు పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది.
పూర్తిగా చదవండి..Modi Cabinet : మోదీ కేబినెట్లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా మంత్రి పదవులంటే ?
మోదీ మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది. మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5 మంది మంత్రులతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
Translate this News: