Drinking Water : చాలా మంది ఆహారం తినడానికి కూర్చుంటే కచ్చితంగా నీరు పక్కన ఉండాల్సిందే. నీరు పక్కన లేకపోతే చాలా మంది ముద్ద నోటిలో పెట్టరు. కొందరు ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు(Drinking Water). కానీ ఈ నీరు తాగే విధానమే మనకి హానికరమని ఆరోగ్య నిపుణులు(Health Professionals) చెబుతున్నారు. సరైన సమయంలో నీరు తీసుకోకపోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి బదులు దానిని చెడగొట్టవచ్చు.
పూర్తిగా చదవండి..Health Tips : ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు ఎందుకు తాగకూడదు అంటే!
ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు తాగకూడదు. ఎందుకంటే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. నీరు జీర్ణ ఎంజైమ్ లను సరిగా పని చేయనివ్వదు. అంతే కాకుండా ప్రొటీన్ జీవక్రియ మీద కూడా నీరు ప్రభావాన్ని చూపుతుంది.
Translate this News: