Sri Lanka – Mauritius : మన దేశ UPI ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది. ఇటీవల, ఫ్రాన్స్ లో UPIని ఉపయోగించే అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 2 దేశాలతో భారతదేశపు డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీలంక – మారిషస్(Sri Lanka – Mauritius) లకు ఈరోజు అంటే ఫిబ్రవరి 12న UPI సేవను(UPI Payments) ప్రారంభించనున్నారు. దీనితో పాటు, UPI, రూపే కనెక్టివిటీ ఈ రెండు దేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. UPIని గ్లోబల్గా మార్చడానికి ఇది ఒక పెద్ద అడుగుగా పరిగణిస్తున్నారు.
పూర్తిగా చదవండి..UPI Payments : మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే..
మన యూపీఐ ఇప్పుడు శ్రీలంక, మారిషస్ లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో అందుబాటులోకి వచ్చిన భారత యూపీఐని ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోడీ శ్రీలంక - మారిషస్లకు కూడా ప్రారంభిస్తారు. దీనివలన భారతీయ టూరిస్ట్ లకు-ఆ దేశాల్లోని భారతీయులకు ప్రయోజనం లభిస్తుంది
Translate this News: