Secunderabad Fire Accident : రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.

New Update
Secunderabad Fire Accident : రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు
Secunderabad Fire Accident In Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station) సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్‌ కోచ్‌ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire Accident). కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : అందుకేగా అర్థాంగి అనేది అంటూ ..ఫన్నీ స్టోరీ పోస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు!

Advertisment
తాజా కథనాలు