Rythu Bandhu: రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన లక్షాలది దరఖాస్తులను పరిశీలించే పనిలో ఉంది. ఇదిలా ఉంటె .. గత ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం ఇప్పుడు నత్త నడకన సాగుతుండటంతో రైతుబంధు కోసం అన్నదాతల ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 9నే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న కాంగ్రెస్ సర్కారు 40 రోజులు దాటినా రైతుబంధు పంపిణీ చేయకపోవడంతో అన్నదాతలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Rythu Bandhu:రైతుబంధు జమ అయ్యేది అప్పుడేనా ?
తెలంగాణలో రైతుబంధు అర్హులు 68.56 లక్షల మంది రైతులు ఉండగా.కేవలం ఎకరం లోపు రైతులకు మాత్రమే రైతుబంధు పంపిణి చేసింది రేవంత్ సర్కార్. మరో 39 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం ఇంకా అందలేదు . ధీంతొ అన్నదాతలు రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు.
Translate this News: