Telangana :తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత మంత్రులంతా యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ అభివృధ్ధి కోసం కృషి చేస్తున్నారు. మొన్న లండన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయంలో తెలంగాణా ప్రాంతానికి తిరుగులేదని మన రైతు గొప్పతనం హురించి అక్కడ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీల్లో పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana :సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
తెలంగాణలో పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీల్లో పాల్గొన్నారు.తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు పిలుపునిచ్చారు.
Translate this News: