DK Aruna Blasting Interview : కేసీఆర్ (KCR) మీద కోపంతోనే మహబూబ్ నగర్ (Mahabubnagar) లో ప్రజలు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ (DK Aruna). బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేసిన పబ్లిసిటీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలను ఆకర్షించాయన్నారు. ఆ సమయంలోనే ఈ ఓటు రాష్ట్రానికి, తర్వాత బీజేపీకి అని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని గ్రామీణ ప్రాంత వాసులు సైతం కోరుకుంటున్నారన్నారు. తనకు ఓడిపోతానని వెంట్రుక మందం కూడా భయం లేదన్నారు. తనకు జిల్లా ప్రజలతో అనుబంధం ఉందన్నారు.
పూర్తిగా చదవండి..DK Aruna : రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు : డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ
మహబూబ్ నగర్ ఎంపీగా తన గెలుపును ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించవని డీకే అరుణ అన్నారు. జిల్లా ప్రజలతో ఆయనకు సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓ చిల్లర మనిషన్నారు. ఆర్టీవీకి డీకే అరుణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Translate this News: