Traffic : రాజేంద్రనగర్(Rajendra Nagar) లో నూతనంగా నిర్మించిన హైకోర్టు(High Court) భవనానికి బుధవారం భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Rules) విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Traffic Rules : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు!
రాజేంద్రనగర్ లో నూతనంగా నిర్మించిన హైకోర్టు భవనానికి బుధవారం భూమి పూజ నిర్వహించనున్నారు.ఈ క్రమంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Translate this News: