AndhraPradesh: ఏపీలో ఘోర ప్రమాదం.. టిప్పర్ బోల్తాపడి ఐదుగురు మృతి..

ఏపీలోని అల్లూరి జిల్లా ఏవోబీ కటాప్‌ ఏరియాలో సిమెంట్ బస్తాల లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 5 గురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

New Update
AndhraPradesh: ఏపీలో ఘోర ప్రమాదం.. టిప్పర్ బోల్తాపడి ఐదుగురు మృతి..

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏవోబీ కటాఫ్‌ ఏరియాలోని హంతల్‌గూడాలో సిమెంట్ బస్తాల లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. చిత్రకొండ నుంచి జడంబోకు వెళ్తుండగా ఈ ప్రమదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ ఎంతో మేలు.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు..

Advertisment
తాజా కథనాలు