BRS LEADERS TO JOIN CONGRESS: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు ఎదురవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నేతలను కాపాడుకునే పనిలో పడింది బీఆర్ఎస్ అధిష్టానం. తాజాగా మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు.. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, హైదరాబాద్ GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న వారు కాంగ్రెస్ లో చేరనున్నారు.
పూర్తిగా చదవండి..BRS Leaders: రేపు కాంగ్రెస్లోకి ముగ్గురు బడా బీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు.. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, తీగల కృష్ణా రెడ్డి, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Translate this News: