BRS Leaders: రేపు కాంగ్రెస్లోకి ముగ్గురు బడా బీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు.. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, తీగల కృష్ణా రెడ్డి, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.