Etela Rajender On TSRTC Issue: కొన్నాళ్ల పాటు కాస్త సర్దుమణిగిన రాజ్ భవన్(Raj Bhavan) వర్సెస్ ప్రగతి భవన్ (Pragathi Bhavan) వార్ మళ్లీ ఒక్కసారిగా ఆర్టీసీ ఇష్యూతో పీక్స్ కు వెళ్ళుతోంది. ఇప్పటి వరకు గవర్నర్ దే కాస్త సర్కార్ పై అప్పుడప్పుడు పై చెయ్యి అవుతూ వచ్చిన ఈ సారి మాత్రం ఆర్టీసీ బిల్లు విషయంలో తమిళి సై(Governor Tamilisai) కేసీఆర్ (KCR) గవర్నమెంట్ కు చిక్కారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ కావడంతో అలా గవర్నర్ బిల్లుకు నో అన్నారో లేదో.. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడా బస్సు చక్రాలకు బ్రేక్ వేశారు. నిరసనలంటూ ఆందోళనకు దిగుతున్నారు.
పూర్తిగా చదవండి..కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారు..ఆర్టీసీ ఇష్యూ పై ఈటల రియాక్షన్ ఇదే!!
ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తోందన్నారు.ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద బీఆర్ఎస్ వేస్తోందని ఫైర్..!!
Translate this News: