TET : ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్ష

తెలంగాణలో టెట్‌ పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి టెట్‌ పరీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుంది. జూన్‌లో, డిసెంబర్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TET : ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్ష
New Update

TG TET Exam 2 Times Per Year : తెలంగాణ (Telangana) లో టెట్‌ పరీక్ష (TET Exam) కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి టెట్‌ పరీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుంది. జూన్‌లో, డిసెంబర్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాసుకోవచ్చని.. జీవోలో తెలిపింది. ఇక డీఎస్సీ (DSC) లో టెట్‌ మార్కులకు వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Also Read: ప్రారంభమైన ఏపీ- తెలంగాణ సీఎంల మీటింగ్.. ఆ అంశాలపై చర్చ!

#telangana #telugu-news #dsc #tg-tet-exam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe