ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం.. ప్రయాణికులతో ముచ్చట్లు-PHOTOS

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. పంజాగుట్ట నుండి లక్డికపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.

New Update
Telangana Minister Ponnam Prabhakar RTC

Telangana Minister Ponnam Prabhakar RTC

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు