/rtv/media/media_files/2025/02/19/TQjklEgNgDR41Kpnd7QM.jpg)
Lawyer Died in Court Secunderabad
నిన్న తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది కన్నుమూశారు. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే కన్నుమూశారు. తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు.
కోర్టు ఆవరణలో గుండెపోటుతో మరో న్యాయవాది మృతి
— RTV (@RTVnewsnetwork) February 19, 2025
సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో వెంకటరమణ అనే లాయర్ కు హార్ట్ ఎటాక్
నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో చనిపోయిన లాయర్ వేణుగోపాల్ రావు#Secunderabad #Lawyer #RTV pic.twitter.com/VzOi0Zyvod