BIG BREAKING: కోర్టులోనే కన్నుమూసిన మరో న్యాయవాది!

సికింద్రాబాద్ కోర్టులో విషాదం చోటు చేసుకుంది. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే గుండెపోటుకు గురై కుప్ప కూలారు. ఆస్పత్రికి చేరే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిన్న హైకోర్టులో వేణుగోపాల్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.

New Update
Lawyer Died in Court Secunderabad

Lawyer Died in Court Secunderabad

నిన్న తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది కన్నుమూశారు. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే కన్నుమూశారు. తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు