యాదాద్రిలో ఫ్రెండ్స్ తో కలిసి కల్వకుంట్ల హిమాన్షు పూజలు-PHOTOS

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి మంగ‌ళ‌వారం ఉద‌యం యాదాద్రి లక్ష్మీ న‌ర‌సింహస్వామిని ద‌ర్శించుకున్నారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. హిమాన్షు వెంట మాజీ ఎమ్మెల్యే సునీతా, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

New Update
Himanshu At Yadadri Temple

Himanshu At Yadadri Temple

Advertisment
Advertisment
తాజా కథనాలు