/rtv/media/media_files/2025/03/12/knM1yrJc3q88QoxKVEJZ.jpg)
CM KCR Assembly
/rtv/media/media_files/2025/03/12/kcr-assembly-1-686422.jpg)
/rtv/media/media_files/2025/03/12/kcr-assembly-2-865382.jpg)
/rtv/media/media_files/2025/03/12/kcr-assembly-5-937036.jpg)
/rtv/media/media_files/2025/03/12/kcr-assembly-3-511174.jpg)
/rtv/media/media_files/2025/03/12/kcr-assembly-4-760162.jpg)
/rtv/media/media_files/2025/03/12/kcr-assembly-6-205714.jpg)
/rtv/media/media_files/2025/03/12/kcr-assembly-181677.jpg)
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత నేడు అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ గా మారాయి.
CM KCR Assembly
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
LIVE BREAKING
Revanth Reddy - National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు విరాళాలు అందించేందుకు సాయం చేసిన కాంగ్రెస్ నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కానీ ఆయన్ని నిందితుడిగా పేర్కొనలేదు.
Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!
ఏప్రిల్ 9న కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కొడుకు రాహుల్ గాంధీ.. యంగ్ ఇండియన్ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AGL) కు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు మళ్లించేందుకు ప్లాన్ వేసినట్లు ఆరోపణలు చేసింది. 2019-2022 మధ్య రేవంత్ రెడ్డితో పాటు పవన్ బన్సాల్, అహ్మద్ పటేల్ వంటి కొందరు కాంగ్రెస్ నేతలు ఏఐ, ఏజీఎల్కు విరాళాలు ఇచ్చేందుకు కొంతమందిని ప్రభావితం చేశారని ఈడీ తెలిపింది. ఈ విరాళాలు లీగల్ కావని.. రాజకీయ ప్రయోజనాలు ఆశించి వచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AGL) కంపెనీ.. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ను ప్రచురించేది. అయితే 2008లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పేపర్ ప్రచురణ ఆగిపోయింది. దీంతో ఇండియన్ నేషలన్ కాంగ్రెస్ ఏజీఎల్ కంపెనీకి రూ.90.25 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చింది. దీంతో 2010లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సంస్థ ప్రారంభమయ్యింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. అయితే యంగ్ ఇండియన్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి ఏజీఎల్ ఆస్తులు పొందినట్లు, ఇందులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈడీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ కోర్టుకు ఈడీ చెప్పిన వివరాల ప్రకారం.. సోనియాగాంధీ తన AICC అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి, యంగ్ ఇండియన్ ద్వారా ప్రజా ధనాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఈడీ సోనియా గాంధీని ఏ వన్గా, రాహుల్గాంధీని ఏ2గా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది.
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనంగా మారుతుంది. ఈరోజు ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ రానుంది. దీంతో ఆమె అనుచరులు, పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఎక్కడ కూడా గులాబీ జెండాలు కనిపించలేదు.
కాసేపట్లో హైదరాబాద్కు ఎమ్మెల్సీ కవిత
— Telangana365 (@Telangana365) May 23, 2025
కేసీఆర్కు రాసిన లేఖపై క్లారిటీ ఇవ్వనున్న కవిత
కవితకు స్వాగతం పలకడానికి రాని బీఆర్ఎస్ నేతలు
🔹తెలంగాణజాగృతి కార్యకర్తలతో నిండిపోయిన ఎయిర్పోర్ట్
బీసీ కులసంఘాల పేరిట కొత్త బ్యానర్లు
గులాబీరంగు మాయం.
🔹కొత్తగా నీలిరంగులో బ్యానర్లు, బ్యానర్లలో… pic.twitter.com/9vtD6aHuLA
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— Tharun Reddy (@Tarunkethireddy) May 23, 2025
కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి కల్వకంట్ల కవిత
అయితే ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు లేకుండానే స్వాగతం పలికేందుకు సిద్దమైన కవిత అనుచరులు
సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం ఘన స్వాగతం అంటూ ప్లకార్డులు pic.twitter.com/jTGdyWQK75
టీం కవితక్క పేరిట శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్లాకార్డుల ప్రదర్శన.
— Telangana365 (@Telangana365) May 23, 2025
కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు వహైదరాబాద్ కి తిరిగి వస్తున్న ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత గారు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉన్న కవిత గ్రూపు సబ్యులు. pic.twitter.com/pMrOW2S8u4
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదు
హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్
తమిళనాడులో పళని సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. కండక్టర్ అప్రమత్తతతో అందరి ప్రాణాలను రక్షించాడు. కొన్ని క్షణాల్లో జరిగిన ఈ సంఘటన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
பழனி அருகே மாட்டுப் பாதையில் தனியார் பேருந்து ஓட்டுநர் திடீர் மாரடைப்பால் மரணம். துரிதமாக செயல்பட்டு பேருந்தை நிறுத்திய நடத்துநர்.#heartattack #TamilNadu #Chanakyaa
— சாணக்யா (@ChanakyaaTv) May 23, 2025
Stay informed with the latest news through Chanakyaa via https://t.co/sbYbLDGhBo pic.twitter.com/358EDntWLE