BIG BREAKING: సూర్యాపేట టైగర్ ఇకలేరు.. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
/rtv/media/media_files/2025/10/04/ramreddy-damoder-reddy-final-rites-2025-10-04-16-53-32.jpg)
/rtv/media/media_files/2025/10/01/img-20251001-wa0014-2025-10-01-23-45-24.jpg)