New Update
/rtv/media/media_files/2025/03/07/RbPT30n1EEsuIWgRJcKq.jpg)
Addanki Dayakar
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీమణి అద్దంకి నాగమణి తండ్రి ఆంగోతు రాములు నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అద్దంకి దయాకర్ రాములు నాయక్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. అద్దంకి దంపతులను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు.
తాజా కథనాలు