SARASWATI PUSHKARALU 2025: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్, మంత్రులు-PHOTOS

సరస్వతి పుష్కర మహోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి పుణ్యస్నానం ఆచరించారు.

New Update
SARASWATI PUSHKARALU 2025

SARASWATI PUSHKARALU 2025

Advertisment
Advertisment
తాజా కథనాలు