Paralympics విజేతకు గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి బహుమతిగా ఇచ్చిన సీఎం!

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన అనంతరం గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు.

author-image
By srinivas
drer
New Update

CM Revanth : పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చారు. అంతేకాదు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక చెప్పిన రెండు వారాల్లోనే ముఖ్యమంత్రి చెక్ అందించడంపై దీప్తి, కోచ్ సంతోషం వ్యక్తం చేశారు. 
cm

#group-2 #paralympics-2024 #revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి